ఇబ్రహీంపట్నం : పేద ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన జిలమోని జంగయ్య అనారోగ్యం
మియాపూర్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారిని అన్ని సందర్భాలలో ఆదు కునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భరోసాగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థిక �
మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ పేదలకు వరంలాంటిదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.అమీర్పేట్ గ్రామానికి చెందిన డప్పు వినయ్కుమార్కు ఆరోగ్యం బాగలేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖా�
ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ పండ్తో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం భూపేష్గుప్తానగర్కు చెందిన శేఖర్కు సీఎం రిలీఫ్
మియాపూర్ : ఆర్థిక స్థోమత లేని పేదలకు సీఎం సహాయ నిధి పథకం ఆరోగ్య పెన్నిధిలా ఉపయోగపడుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా వందలాది మంది పేదలకు భరోసాగా నిలిచి ఆరోగ్యాలక
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహయనిధి పపేద ప్రజలకు వరం లాంటిదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 100 మందికి సీఎంఆర్ఎఫ్�
అమీర్పేట్ : సనత్నగర్ డివిజన్ సాయిబాబానగర్కు చెందిన ప్రభాకర్ గత కొంత కాలంగా అస్వస్థతకు గురై శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ప్రభాకర్ కుటుంబ సభ్యులు సనత్నగర్ డివిజన్ అధ్యక్షులు కొల�
గోల్నాక : అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని క్�
కొడంగల్ : ప్రజా ఆరోగ్యాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చ
అంబర్పేట : అంబర్పేట డివిజన్కు చెందిన పి.పూర్ణిమ ఇటీవల అనారోగ్యానికి గురై దవాఖానలో చేరింది. ఆమె దవాఖాన ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.1.50లక్షలు మంజూరయ్యాయి. ఆ చెక్కును గురువారం �
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజవకర్గం మియాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్కు చెందిన ముంతాజ్ బేగంకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ. 44 వేల ఆర్థిక సాయం చెక్కును విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం వివేకానంద�
జన్నారం : మండల కేంద్రంలోని పొనకల్ రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బుధవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 6గురు లబ�