గోల్నాక : అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న అంబర్పేట డివిజన్ ప్రేంనగర్కు చెందిన జి.కిరణ్కుమార్కు మంజూరైన రూ.60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదివారం అందించారు.
గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో అతని కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కె.లింగారావు, అరుణ్కుమార్రెడ్డిలు పాల్గొన్నారు.