కవాడిగూడ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో మేలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లో పలు కాలనీలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గాను రూ. 3, 46,500 లక్షల విలువ చేసే చ�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ ఆనారోగ్యానికి గు�
మణికొండ : ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎ.లక్ష్మణ్, ప్రణీత రాజులకు సీఎం సహాయ నిధ
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆనారోగ్యానికి
జఫర్గఢ్ : మండలంలోని తమ్మడపల్లి(ఐ)కి చెందిన ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు రడపాక ఆదాం భార్య రడపాక అరుణకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కును మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆదివ�
కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన జనార్దన్గుప్తాకి రూ. 2లక్షలు, వీరమణికి రూ. 1లక్ష, మాడ్గుల్ మండలం కొరతండాకి చె
ఎల్బీనగర్ : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయుత లభిస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శనివారం బహుదూర్పురాకు చెందిన మహ్మద్ షహర్యారుద్దీన్కు సీఎం రిలీఫ్ ఫండ�
తాండూరు : తాండూరు పట్టణంలోని శారదబాయి అనే మహిళ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు. దవాఖానలో ఆమె వైద్యం కోసం ఎక్కువ ఖర్చు అవుతుందని వైద్యులు సూచించడంతో సహాయ �
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని బద్నాపూర్ గ్రామానికి చెందిన మంజులకి రూ. 31 వేలు, మాడ్గుల్ మండ�