ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెంది�
శంషాబాద్ రూరల్ : పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్
సికింద్రాబాద్ : నిరు పేదలకు ఖరీదైన వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుంద ని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. రసూల్పురా పోలీస్ లైన్కు చెందిన శంకరమ్మ కిడ్నీల సమస్యతో గత కొద్దిరోజుల క్రితం నిమ్స
మంత్రి సబితాఇంద్రారెడ్డి | పేద ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆర్కేపురం, సర�
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత ఏడేళ్లుగా రాజకీయలకతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
యాలాల : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతు దవాఖానలో చికిత్స తీస
అత్తాపూర్ : పేద మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీయం రిలీఫ్ఫండ్ వరంలా మారిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. శనివారం ఆయన అత్తాపూర్ డివిజన్ పరిధిలోని పాండురంగానగర్కు చెందిన లక్ష్మ�
అంబర్పేట : పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆపత్కాలంలో వారికి వైద్యం నిమిత్తం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. శుక్రవారం గోల్నాక డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో లబ్ధ�
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్
మాడ్గుల/ఆమనగల్లు : సీఎం రిలిఫ్ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శుక్రవారం మాడ్గుల మండలంలోని పలువురు బాధితులకు సీఎం రిలిఫ్ఫండ్ చెక్కులను ఆయన ని
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలంలోని ఎల్లమ్మతండా గ్రామానికి చెందిన ఎస్. నానుకు రూ. 60వేల�
షాద్నగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఓ వరంగా మారిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదారులకు సీఎం ర�
ఇబ్రహీంపట్నం : పేద ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన జిలమోని జంగయ్య అనారోగ్యం