గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బుధవారం గోల్నాకలోని క్యాంప�
మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుందని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి ఆయ�
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా ని�
ఘట్కేసర్ రూరల్, నవంబర్ 16 : ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి తెలిపారు. అవుషాపూర్ గ్రామానికి చెందిన గుర్రం బాలమ్మ ఇటీవల వైద్య సహాయ నిమిత�
గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం గోల్పాకలోని క్యాం�
చిట్యాల : సుధీర్ఘకాలం పార్టీలో పని చేసిన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుంభం రవీందర్రెడ్డి గత కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. ఆయన దవాఖాన ఖర్చులు, వారి కుటుంబ పరిస్థితులను సీఎం కేసీఆర్ దృష్�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రమేశ్ ఆనారోగ్యానికి గుర
విప్ గోవర్ధన్ | జిల్లాలోని కామారెడ్డి నియోజికవర్గంలో 39 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి మంజూరైన 19 లక్షల 80 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదివారం పంపిణీ చేశారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని సీతరాంపేట్ గ్రామానికి చెందిన సాతి�
చేవెళ్ల టౌన్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా మారిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మోకిల గ్రామానికి చెందిన హనుమంత్రెడ్డికి సంబంధించిన రూ. 60వేల విలువ గల సీఎం సహాయ న�
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామానికి చెందిన వరికుప్పల లక్ష్మమ్మ అనారోగ్యానికి గురై ఆసుపత్�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడు తండాకు చెందిన దర్జీనాయక్కి రూ. 12వేలు ముఖ్యమంత్రి సహ�
పరిగి : కులకచర్ల మండల కేంద్రానికి చెందిన ఆలేటి సాయిలు కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. సమస్య ఎక్కువ కావడంతో చికిత్స నిమిత్తం ఓ దవాఖానలో చేరాడు. దవాఖాన ఖర్చుల కోసం ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయని�