కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అంగడిరైచూర్ గ్రామానికి చెందిన ఆశమ్మకు సీఎంఆర్ఎఫ్ పథకం క్రింద రూ. లక్ష 50వేల ఎల్వో�
జయశంకర్ భూపాలపల్లి : ప్రస్తుతం జరుగుతున్న శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు, రాజ్య సభ సభ్యులతో పార్లమెంట్ సమావేశాలను స్థంభింప చేయించి రాష్ట్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలును సాధించి �
కొత్తగూడ : నిరుపేదలకు సీఎం సహాయనిధి భరోసా కలిగిస్తుందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం కొత్తగూడ మండలంలోని ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన రామయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ములుగు నియోజకవర్గ ఎమ్
మణికొండ : పేద ప్రజల పక్షాన ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరంగా చిరస్థాయిలో నిలిచి ఉంటుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన తాండ�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తోందని సర్పంచ్ శివరాల జ్యోతిరాజు అన్నారు. మండల పరిధిలోని ముకునూరు గ్రామానికి చెందిన కంబాలపల్లి లక్ష్మారెడ్డి అనారోగ్యంతో నగరంల�
మియాపూర్ : నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యాల బారిన పడుతున్న వారికి సీఎం సహాయ నిధి పథకం ఆర్థికంగా ఆదుకుంటూ వారికి భరోసాగా
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన జంగయ్యకి రూ. 22,500లు, బుచ్చయ్యకి రూ. 21వేలు, మాడ్గుల్ మ�
మియాపూర్ : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తుందని , వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా , ఆరోగ్యపరంగా ప్రజలను ఆదుకుంటామని ఆయన స్పష్
శంషాబాద్ రూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఆరోగ్య సంజీవనిగా ఆదుకోవడం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామానికి చెందిన పలువు�
అంబర్పేట : బాగ్అంబర్పేట పాములబస్తీకి చెందిన టీఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ శివకుమార్ (రాజు) అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. వైద్యం ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా నిధులు మంజూరయ్యా�
మల్హార్ : మల్హార్రావు మండలంలోని తాడీచర్ల గ్రామానికి చెందిన రమ్యశ్రీ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో టీఆర్ఎస�
కొడంగల్ : ప్రజారోగ్యాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో భరోసాను కల్పిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామానికి చెందిన వెంకట
సికింద్రాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలబడుతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. మంగళవారం కాకాగూడ, బాలంరాయి, రసూల్పురా ప్రాంతాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ.3 లక్షల 92 �