హయత్నగర్ రూరల్ : సీఎం సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన సూర్యకళ అనారోగ్యంతో బాధప�
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన మల్లయ్యకి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో రూ. లక్ష
కేశంపేట : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన సురు లలిత అనే మహిళ కుటుంబసభ్యులకు శనివారం 41వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును �
షాద్నగర్ : నిరుపేద ప్రజల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్కు చెందిన సంతోష�
చేవెళ్ల టౌన్ : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారురు మండలం ఓసుపల్లి గ్రామానికి చెందిన
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని దర్పల్లి గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన నాయిని రాంరెడ్డి అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖాన బ
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పటెల్ చెరువుతండా గ్రామ పంచాయతీకి చెందిన సునితకిషోర్కు వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి ద్వారా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సహకారంతో లక్ష రూపాయల ఎల్వోసీని మంగ
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని టీఆర్ఎస్ యువజనసంఘం జిల్లా నాయకులు కర్నె అరవింద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికీ చెందిన కోడి వీరమ్మ అనార�
తాండూరు : తాండూరు నియోజకవర్గంకు చెందిన నలుగురు లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 5.40లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని
తుర్కయాంజాల్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకొని ఆయా గ్రామాల స్థానిక టీఆర్ఎస్ నాయకులను బాధితులు సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు. వారు ఎమ్మెల్యే �
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో వివిధ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా నగరంలోని
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప్పాడు గ్రామానికి చెందిన చతాల చంద్రయ్య అనా�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన శ�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ అన్నారు. మండలంలోని మాల్ గ్రామానికి చెందిన పెంటయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖాన బిల్