చిల్పూరు : మండల కేంద్రంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన అంకేశ్వరపు స్వరూన్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉండగా వైద్యఖర్చుల నిమ్తితం వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 2లక్షల ఎల్వోసీని కూమారుడి తల్లిదండ�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం
ఆర్మూర్ : ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బుధవారం �
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంద ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన గ్రామానికి చెందిన మల్లేశ్ ఆనారోగ్యానికి
కవాడిగూడ : సీఎం రిలీప్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ పేదల అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్ డివిజన్లోని అంజు
భైంసాటౌన్ : అనారోగ్యంతో దవాఖానలో చికిత్సకోసం ఎదురుచేసే బాధితులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన టి. భోజవ్వకు రూ. 60 వేల �
తుర్కయాంజాల్ : రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కొహెడ గ్రామానికి
కొడంగల్ : పేద ప్రజల ఆరోగ్యాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడికి చికిత్స నిమిత్తం ఎల్వోసీ
గోల్నాక : అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని �
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు బాధితులకు శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సీఎం రిలిఫ్ ఫండ్ ద్వారా మంజురైన చెక్కులను పంపిణీ చేశారు. మాడ్గుల మండలంలోని ఫిరోజ్ నగర్కు చెందిన రమేశ�
బంజారాహిల్స్ : పేద ప్రజలు ఆనందంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలు భరించలేకపోతున్నాయని, అందుకే సంక్షేమ పథకాలపై ఎప్పుడూ కుట్రలు చేస్తుంటాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అనారోగ్యంతో బాధ�
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా నిజామాబాద్ : వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఓ వరంలా ఉపయోగపడుతున్నదని అర్బన్ �