కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని అన్మాస్పల్లి గ్రామానికి చెందిన అన�
కడెం : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని, గ్రామాల్లో అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతిన�
చేవెళ్లటౌన్ : ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పది మంది లబ్ధి�
మాడ్గుల : బాధితులంతా సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో మాడ్గుల మండలంలోని బ్రాహ్మణ్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులకు చెక�
కొడంగల్ : ప్రజా ఆరోగ్యాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చ
కామారెడ్డి : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి �
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసోజు ఇంద్రమ్మ అనే మహిళ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స తీసుకుంటుంది. దవాఖాన బి�
దస్తురాబాద్ : గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. మండలంలోని పెర్కపల్లె, మున్యాల తండా గ్రామాలలో బుధవారం ఆమె పర్యటించార�
ఇబ్రహీంపట్నంరూరల్ : పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన హనుమంతు లక్ష్మయ్య అనే వ్యక్త
మహేశ్వరం : ముఖ్యమంత్రి సహయనిధి పేదలకు వరం లాంటిదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన ఆగమయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో ఉండి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | పెద్దశంకరంపేట : బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలతో పాటు సంక్షేమ పథకాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. �