ఇబ్రహీంపట్నంరూరల్ : అత్యవసర సమయాల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటునందిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప
మంచాల : మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన నర్ల సత్తయ్య వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి రూ. 38వేలు మంజూరు అయ్యాయి. కాగా అట్టి చెక్కును శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన కవితకి రూ. 16వేలు, ముద్విన్ గ్రామానికి చె�
కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని వాసుదేవ్పూర్ గ్రామానికి చెందిన లక్ష్మీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి సహకరంతో రూ.
అమీర్పేట : అత్యవసర సమయాల్లో నిరుపేదల వైద్యానికి సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపకరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట్ డివిజన్కు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద �
ఆమనగల్లు : ఆమనగల్లు, మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వేరువేరుగా సీఎం రిలీఫ్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. మాడ్గుల మండలం దొడ్లప�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తమ్మలోనిగూడకు చెందిన దొండ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని మల్శెట్టిగూడ గ్రామానికి చెందిన మంకాల చంద్రశేఖర్కు ప్�