ఎమ్మెల్యే సుభాష్రెడ్డి | ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
చేవెళ్ల టౌన్ : సీఎం సహాయ నిధితో పేదల ఆరోగ్యానికి భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవునిఎరవల్లి గ్రామానికి చెందిన దండు కిష్టమ్�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్కు రూ. 1లక్ష, ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన క
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండలం దొడ్లపహాడ్ గ్రామానికి చెందిన శోభకి రూ. 60వేలు, వెల్దండ మండలం కుందారం తం�
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన శంకర్ రూ. 30వేల�
ఎమ్మెల్యే రేఖా నాయక్ | నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.
కొందుర్గు : గ్రామాల్లోని నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం కొందుర్గు మండలానికి చెందిన ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలందరికి వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన యాదమ్మకి మ�
కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అ�
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని �
శంషాబాద్ రూరల్, శంషాబాద్ : పేదలకు కార్పొరేట్ వైద్యమందించడానికి ప్రభుత్వం కృఫి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మండలంలోని నానాజీపూర్ గ్రామానికి చెందిన సురేష్ అనారోగ్య చ