ఎమ్మెల్యే వెంకటేశ్ | అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని చీపునుంతల గ్రామానికి చెందిన వెంకటయ్య, స్వాతి అనే ఇద్దరు
మియాపూర్ : ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, సీఎం సహాయ నిధి ద్వారా భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వ�
బడంగ్పేట : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మామిడిపల్లికి చెందిన కోట్ల బాబు, సీతారామ్రెడ్డి, ఈరంకి రాజ్కుమార్ గౌడ్లు ఇటీవల అనారోగ్యాలకు గురయ్యారు. వారు ప్రైవేట్ ద�
గుత్తా సుఖేందర్ రెడ్డి | వివిధ అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన మంగమ్మకి రూ. 26000, నర్సింహాకి రూ. 35000, మాడ్గుల్ మండలం చంద�
మండలంలోని జక్రాన్పల్లి, పడకల్ గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సాయం కింద మంజూరైన చెక్కులను మంగళవారం ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.
మియాపూర్ :కష్టకాలంలో ఉన్న పేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తూ బాధితులకు భరోసాను ఇస్తున్న దని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకంతో వందలాది మంది పేదలు తమ అనారోగ్యాలకు స్వస్థత పొంది హాయిగా
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఎమ్మెల్యే మాగంటి | చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
శంషాబాద్ రూరల్: నిరుపేదలకు కార్పోరేట్ వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బాధిత కుటు�
కేశంపేట : నిరుపేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన ఢిల్లీ కృష్ణయ్య అనే వ్యక్తికి శుక్రవారం రూ. 2లక్షల ఎ�
సికింద్రాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స జరిపించుకోడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి సహయనిధి (ఎల్ఓసీ)ని అందజేశారు. సీతాఫల్మండికి చెందిన సడి�
మియాపూర్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తున్నదని, అత్యవసర సమయాల్లో భరోసాను నింపుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు నిరంతర కృషిని కొనసాగ