నారాయణఖేడ్ : నిరుపేదల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక ర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 26 మంది లబ్
చేవెళ్ల టౌన్ : పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని పాల్గుట్ట గ్రామానికి చెందిన వాణి అనారోగ్యంతో నగరంలోని న
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి యాలాల : సీఎం రీలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. యాలాల మండలం కమాల్పూర్ గ్రామ సర్పంచ్, సీనియర్ నాయకులు బస్
షాద్నగర్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఓ వరంలాంటిదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆఫీసర్స్ కాలనీకి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట�
గీసుగొండ : నిరుపేద ప్రజలకు అండగా ఉంటూ ఆరోగ్య పరిస్థితి బాగలేక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందిన వారికి రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని తన క�
ఇబ్రహీంపట్నం : పేద ప్రజల వైద్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భరోసానిస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన గో�
పహాడీషరీఫ్: ఆపదలో ఉన్న సమయంలో ఆదుకునేందుకు సీఎం సహాయనిధి పేదలకు ఎంతో దోహదపడుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రమాదాల్లో గాయపడి చికిత్స చేయించుకుని చితికిపోయిన జీవితా
షాబాద్ : ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం షాబాద్ మండలంలోని చందనవెళ్లి గ్రామానికి చెందిన రాంరెడ్డికి రూ. 2లక్షలు, మల్లేశ్కు ర
ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పెద్దశంకరంపేట : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలపరిధిలోని కట్టెల వెంకటాపురం గ్రామానికి చెందిన ఎ.
పరిగి : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 51 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 19. 83 లక�
కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన శివయ్యకి రూ. 40వేలు, సత్యస్వరూప్కి రూ. 36 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చె�
చెన్నూర్ : ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా పలువురికి మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ చెన్నూర్లో సోమవారం పంపిణీ చేశారు. చెన్నూర్ పట్టణానికి చెందిన జి. సునీతకు రూ. 60,000, చెన్న
ఎమ్మెల్యే దాసరి | సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని 79 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సో�