కాంగ్రెస్ పాలకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. ఢిల్లీకి మూటలు పంపుతున్నారే తప్ప విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు
కాంగ్రెస్ ఏడాది పాలనలో సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలు లోపించి నేరాలు పెరిగాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో రేవంత్సర్కా ర్ పూర్తిగా �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గ�
Harish Rao | అన్నం పెట్టే రైతులను కాంగ్రెస్ అవమానిస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు
Harish Rao | రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ స�
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నద�
భాగ్యనగరంలో నిర్మాణ రంగం కళ తప్పింది. ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, నివాస గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా నెమ్మదించింది. నగరాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభ
HYDRAA | ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో వెలసిన ఆక్రమ షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి అక్కడికి
Revanth Reddy | అప్పులు చేయడంలో రేవంత్రెడ్డి సర్కారు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. తాజాగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.409 కోట్ల అప్పు తీసుకున్నది. రూ.409 కోట్ల విలువైన బాండును 26 ఏండ్ల కాలానికి రాష్ట్ర
HYDRAA | వారంతా పక్కరాష్ర్టాల నుంచి పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన కూలీలు. కొన్నేండ్ల కిందట ఓ చోటు చూసుకొని షెడ్లు వేసుకొని తలదాచుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థల్లో హౌస్ కీపింగ్ పను
HYDRAA | గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మరోసారి మండిపడింది. గతంలో హెచ్చరించినప్పటికీ హైడ్రాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ను స్వయంగా తాము హెచ్చరించినా మార్పు �
పంట సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో పత్తి సాగయ్యే భూములకు పెట్టుబడి సాయం వస్తుందా? లేదా? అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. వానకాలంలో పత్తి పంట సాగు చేసిన రైతులు.. యాసంగ�
సినీ పరిశ్రమపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను దిల్రాజు సమర్థిస్తున్నారా?.. అంటూ బీఆర్ఎస్ నేత రాజీవ్సాగర్ సూటిగా ప్రశ్నించారు. అనవసరంగా సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగవద్దని హితవు పలికారు.
రాష్ట్ర ఎగువసభ (శాసనమండలి) పట్ల చిన్నచూపు, చులకనభావం తగదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు సంతాపం తెలిపే విషయంలో �