కాంగ్రెస్ ప్రభుత్వం 9 మందినే కాకుండా 90 మంది ఉద్యమ పేద కళాకారులను గుర్తించి వారికి 300 గజాల ఇంటి స్థలంతోపాటు రూ. కోటి నజరానా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 9 మందినే కాకుండా 90 మంది ఉద్యమ పేద కళాకారులను గుర్తించి వారికి 300 గజాల ఇంటి స్థలంతోపాటు రూ. కోటి నజరానా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శని�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావడంతో ఇటీవల ఘనంగా విజయోత్సవాలు జరుపుకొన్నది. అధికారంలోకి రాగానే చే(ఆరు) గ్యారెంటీల అమలుపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ సర్కార్ వాటిలో ఒక్కటి,
నిరుపేదల ఇళ్ల కలను సాకారం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఇంకొన్ని నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల కోడ్ రావడంతో.. వాటిని పం�
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, అరాచకానికి మరో ప్రభుత్వ ఉద్యోగి సంజీవరెడ్డి బలిపశువైండని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులకు బేడీలు వేసిన అమానవీయ సంఘటనలో సంబంధం లేని సంగారెడ్డి
MLC Kavitha | ఉద్యమం సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో శనివారం రౌండ్ టేబుల�
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని సర్కారుపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శలు గుప్పించారు. 14 రోజులు గడిచినా జీతాలు ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ
Revanth Reddy | ‘అల్లు అర్జున్ ఏమైనా భారత్, పాక్ బార్డర్లో యుద్ధం చేసి గెలిచి వచ్చిండా? సినిమా తీసిండు.. కోట్లు సంపాదించిండు.. వెళ్లిపోయిండు’ అంటూ సీఎం రేవంత్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఒక ప్రైవేట్
Lagacharla | నెలరోజులుగా కడుపుకు అన్నం లేదు.. కంటికి నిద్ర లేదు.. ఊళ్లె మగపురుగు అనేదే లేకుండపోయింది.. చిన్నపిల్లలతోనే కాలం గడుపుతున్నం.. మా వాళ్లు జైళ్ల ఏమి తిన్నరో, ఎలా ఉన్నారో? ఒంట్ల బాగలేకుంటే ఎవలు జూస్తురు? ఇంటి
అబద్ధాలతో రేవంత్రెడ్డి మోసం చేశాడని, రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు తప్పుదోవ పట్టించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలోని పైడి పల్లిలో గల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం ప్రొ
ఎన్నికల ముందు సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన రెగ్యులరైజ్ హామీని సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్య క్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదని, సీఎం రేవంత్కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎద్దేవా చేశారు.