KTR | పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందని.. అనుభవరాహిత్యం, అసమర్ధత, అవినీతి కలగలసిన రేవంత్ రెడ్డి పాలనలో నేడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోంనది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ
Telangana CMO | తెలంగాణ సచివాలయంలో ఇద్దరు అతి కీలక అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ ఐఏఎస్లు ఇబ్బంది పడుతున్నారా? ఒక అధికారిణి తనకు ఇష్టం లేని అధికారులు పంపిస్తున్న ఫైళ్ల మీద ‘డిస్కషన్' అని రాసి వేధిస్త
రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా ప్రతీకార పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని బీఆర్ఎస్ పార్టీ �
అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్పై వెలమ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయా పోల�
ప్రభుత్వ గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యాప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ సర్కారు తప్పుడు ప్రచారం చేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్�
గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
సీఎం రేవంత్ ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.