ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి రావాల్సిన జూపార్కు -అరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంపై రాజకీయ రంగు అలుముకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య నెలకొన్న గ్యాప్తో ఈ ఫ్లై ఓవర్ వాహనదారులక�
చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ పన్నును రీయింబర్స్ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు ఎకడివరకు వచ్చిందో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమ
బీఏసీ సమావేశం జరిగిన తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? సభ ముందుకు ఏయే అంశాలు తెస్తారు? బిల్లులు ఏమిటి? వంటి అంశాలపై ఎటూ తేల్చకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్,
విద్యారంగంపై కాంగ్రెస్ సర్కారుకు పట్టింపులేదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతున్నాయని ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఆరు
సీఎం రేవంత్రెడ్డి ఏడాది పాలనలో సకల ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా జిల్లావ్యాప్తంగా క�
హామీలు అమలు చేయడం లో సీఎం రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా జీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఇ
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ‘చూపుల కన్నా ఎదురుచూపులు మిన్న’ అనే పాట సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికన్నా ముందు అన్నివర్గాలకు �
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే విద్యార్థులతో సహా రోడ్లపై బైఠాయించి సమ్మెను ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కో�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీ ‘మార్పు’ పేరిట ప్రజలను ఏమార్చి అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఏడాది అయితే కానీ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందనే విషయం ప్రజలకు తెలియలేదు. రేవంత
రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. అసెంబ్లీలో టూరిజమ్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరుగనున్న నేపథ్యంలో రెండు అంశాలపై తప్పక చర్చించాలన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో రంగం తిరోగమనంలో పయనిస్తున్నాయనే విమర్శ ఎదుర్కొంటున్నది. తెలంగాణను బీఆర్ఎస్ సర్కారు అన్నపూర్ణగా మార్చితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల భూమ�