అరెస్టులకు భయపడేది లేదని.. పోరాటం తమకు కొత్తేమీ కాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో ఉంటే తె లంగాణలో మాత్రం సీఎం రేవంత్రెడ్డి స్వీయ రాజ్యాం గం అమ�
లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నారాయణఖేడ్లోని అంబేద
ప్రభుత్వం రైతులపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, సాగు భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వమని సీఎం రేవంత్రెడ్డికి మొరపెట్టుకున్నా వదలడం లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
KTR | పుష్ప-2 సినిమా సక్సెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును మరిచిపోవడమే హీరో అల్లు అర్జున్ చేసిన తప్పా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు నిలదీశారు. తెలంగాణ భవన్లో
లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించినందుకు నిరసనగా బీఆర్ఎస్ (BRS) శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్షసాధింపు చర్యలు ఉంటున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పేరు
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (Assembly Sessions) మూడో రోజుకు చేరాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు కొనసాగనుంది. ఆ తర్వాత మూడు కీలక బిల్లులు ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
‘ప్లేట్ భోజనం రూ.32 వేలు?’ శీర్షికన ఈ నెల 16న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతున్నది.
‘రేవంత్రెడ్డీ.. తెలంగాణ నీ జాగీరా?.. కొడంగల్ నీ జాగీరా.. భూమి ఇయ్యనంటే జైల్లో పెట్టేందుకు నువ్వెవరు? నియంతవా? చక్రవర్తివా?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిప�