రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున ఖాతాల్లో వేయకుండా, 4 వేలకు పింఛన్ పెంచకుండా స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టుకొని అడగాలని, ఆ�
సీఎం రేవంత్రెడ్డికి నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆదాయ వనరుగా మారిందని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్ ఆరోపించారు.
హైదరాబాద్లోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంస్థ సంసిద్ధతను వ్యక్తంచేసింది.
మంత్రి శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)పై నిర్లక్ష్యం ఎందుకని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు.
‘ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.. లేదా సీఎం పదవి నుంచి రేవంత్రెడ్డి దిగిపోవాలి’ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినదించారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రుణమాఫీ సాధన సమితి కార్యాచర�
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రేవంత్రెడ్డిని నిలదీద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎ�
‘మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడికి పోయినయ్? సీఎం రేవంత్ సార్ గిదేనా మీ పాలన’ అంటూ మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి తండాలో గిరిజనులు మండిపడ్డారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శు�
వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో ఓరుగల్లుకు ఉన్న గుర్తింపును మరింత పెంచేలా గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 85.10 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళా క్షేత్రం ప్రస్తుతం కళ తప్పింది. సీఎం రేవంత్ర�
కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
భాష మార్చుకోవాల్సింది తాను కాదని.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి (Padi Kaushik Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా విలువలతో కూడిన రాజకీయాల గురించి చక్కగా ప్రసంగించారు. అక్కడికే పరిమితం కాకుండా ఎంతోకొంత అమలుకు సైతం ప్రయత్నిస్తే అభినందనీయం. కానీ అలాంటి ప్రయత్నం మచ్చుకు కూడా కనిపించడ�
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డిది తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేదారి లేక ప్రజల దృష్టి మ�
కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కక్షపూరిత కేసులకు బీఆర్ఎస్ నాయకులెవరూ భయపడరని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ-రేస్లో అవినీతి జరగనప్పుడు కేసులు ఎలా పెడుతారని ప్రశ�