ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి.
దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై సీఎం రేవంత్ చిల్లర చేష్టలు, చిల్లర మాటలతో తెలంగాణతోపాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ మ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
ఒక సంఘటన.. కానీ రెండు కేసులు.. ఒక కేసులో జైలుకు వెళ్లి హైకోర్టు నుంచి బెయిల్పొంది బయటకు రాగానే అదే ఘటనపై నమోదైన మరో కేసులో మళ్లీ అరెస్టు.. తిరిగి అదే జైలు! ఇలా ఒకటీ రెండు కాదు.. ఏకంగా 66 రోజులపాటు జైలు జీవితం! వా�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగానే సాగుతున్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్లోని సీనియర్లను పక్కనబెట్టి పూర్తిగా రేవంత�
‘ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదు.. ప్రజలను చూసి ప్రభుత్వాలు భయపడాలి’ అని ఆంగ్ల రచయిత అలెన్మూర్ చెప్తే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని చూసి భయపడాలని ప్రజలను హెచ్చరిస్తున్న వైఖరి ద�
ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ‘యూనిలివర్' తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కామారెడ్డిలో పామాయిల్ తయారీ, రిఫైనింగ్ యూనిట్తోపాటు బాటిల్ క్యాప్ల (సీసా మూతల) తయారీ యూనిట్ను నెలక�
Telangana | రాష్ట్రం పరిస్థితి కుక్కల చింపిన విస్తరిలా తయారైంది. కాంగ్రెస్ పార్టీ(Congress) గెలిచి సంవత్సర కాలమైనా పాలనపై పట్టులేక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, వారికిచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శించారు.
ఆంక్షలు, కంచెలు, అరెస్టులు, నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా మైలారంలో మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామ�
అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు హౌసింగ్ బోర్డు భూములను అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన�
చంద్రశేఖర్ పర్యటన పొడవునా ఆకలి తాళలేక విషపు గడ్డలు తింటున్న వైనాలు, గుక్కెడు మంచి నీటికోసం కిలోమీటర్ల కొద్దీ కడవల మీద కడవలు పెట్టుకొని మహిళలు నడిచి వెళ్తున్న దృశ్యాలు.. పశువులు కొనలేక రైతు కుటుంబ సభ్యు�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రేవంత్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల దోపిడీముఠా రాష్ట్రంలో భూదందాలక
రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున ఖాతాల్లో వేయకుండా, 4 వేలకు పింఛన్ పెంచకుండా స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టుకొని అడగాలని, ఆ�