కాంగ్రెస్ చేసే బెదిరింపులకు భయపడేది లేదని, కక్షపూరిత, కుట్ర పూరిత కేసులకు బీఆర్ఎస్ నాయకులెవరూ బెదరరని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. పిచ్చి వేషాలు చేస్తే ప్రజలు ఉరికించి కొ�
మొదట్నుంచీ చెప్తున్నట్టే కాంగ్రెస్, బీజేపీ నేతల అసలు రంగు బయట పడుతున్నదని, కేటీఆర్ను టార్గెట్ చేసి రెండు పార్టీల నేతలు ఒకే రకంగా అరెస్టు చేయాలని మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు రోజులపాటు విదేశాల్లోనే ఉండనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరనున్న సీఎం రేవంత్ బృందం.. ముందుగా సింగపూర్కు చేరుక�
ఫార్ములా-ఈ కార్ రేస్ను తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచపటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్న�
రాష్ట్రంలో త్వరలోనే సింగపూర్కు చెందిన ప్రముఖ బ్రాండ్ అయిన టైగర్ బీర్లు రాబోతున్నట్టు సమాచారం. టైగర్ బ్రాండ్తో ఉన్న బీర్లు సింగపూర్లో చాలా ఫేమస్.
కులగణన సర్వేతో కొత్త రేషన్కార్డుల జారీకి ప్రభుత్వం లింక్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్కార్డుల జారీలో కొర్రీలు, కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేసిందా అ నే అనుమానాలు వ్యక్తమవుతు�
ప్రపంచ వాణిజ్య వేదిక (డబ్ల్యూఈఎఫ్)-2025 వార్షిక సదస్సు సందర్భంగా రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నది. గత ఏడాది కన్నా ఎక్కువ పెట్టుబడులు సాధించేందుకు కృషి చేస్తు�
హైదరాబాద్ మెట్రో విస్తరణలో సెకండ్ ఫేజ్లోని పార్ట్-బీ అత్యంత కీలకంగా మారింది. ఇన్నాళ్లు మొత్తంగా 69కిలోమీటర్ల మేర మెట్రో రైలు మాత్రమే అందుబాటులో ఉండగా, రెండో దశ విస్తరణతో నగరంలో కొత్తగా 160 కిలోమీటర్లు �
గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్పై అభ్యంతరాలను తెలుపుతూ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రికి, ఏపీ సీఎం చంద్రబాబుకు, గోదావరి, కృష్ణా రివర్ బోర్డులకు లేఖలే రాయాల
కొడంగల్ నియోజక వర్గంలోని దౌల్తాబాద్కు చెందిన దాదాపు 30 మంది కాంగ్రెస్ నాయకులు, రైతులు బీఆర్ఎస్లో చేరారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం దౌల్తాబాద్లో పర్యటించారు.
బీఆర్ఎస్ నేతల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి సీఎం రేవంత్రెడ్డి అరెస్ట్ల పేరిట చేస్తున్న చిల్లర చేష్టలను ప్రజలు ఏవగించుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ ఫిరా�
పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని, ఎక్కడికక్కడ నిలదీయాలని గతంలో రేవంత్ చెప్పారని అందుకే తాను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ను నిలదీశానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తెలిపార�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ వెంటాడుతూనే ఉంటామని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి అన్నారు. నందిపేట్లో పోలీసు�