సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇదేరోజు అక్కడి ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎంతోపాటు కొందరు మంత్రులు, రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు క
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందు మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న రూ.2500 ఇవ్వాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పండుగనూ సంతోషంగా జరుపుకోలేదని ఆవేదన వ�
నిరుడు దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని, వీటిలో 17 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగ
రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ వ్యవసాయ కూలీలకు రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క శఠగోపం పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందరికీ వర్తింపజేస్తామని చెప్పి ఇప్�
ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం ఏమిటని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పూర్తిగా �
‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు’ ఉన్నాయనే నానుడి సీఎం రేవంత్కు అతికినట్టు సరిపోతుంది. విపక్ష నేతగా ఆయన నోరుపారేసుకోవడం గురించి అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవ
‘ఆరంభింపరు నీచ మానవులు..’ పద్యాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పదే పదే వల్లె వేసేవారు. ‘నీచ మానవులు సత్కార్యానికి నడుం కట్టరు. కొంతమంది నడుం కట్టినా మధ్యలోనే వదిలేస్తారు. వారు మధ్యములు. కానీ, �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. హైదరాబాద్ నగర రియాల్టీకి కీలకమైన శివారు ప్రాంతాల అభివృద్ధిని మరిచింది. కనీసం ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించలేకపోయింది. బీఆర్ఎస్ హయా�
భోగి మంటల్లో చెడు ఆహుతై మంచి ఉదయించాలని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అందరి చెడు ఆలోచనలు భోగి మంటల్లో బూడిదవ్వాలని, సరికొత్త ఆలోచనలు, అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్ష�
‘రాష్ట్రంలో కౌలురైతులకు ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే పబ్బం గడుపుతున్నారు. రాష్ట్రంలో మీలా ంటి కౌలురైతులు 22 లక్షల మంది ఉన్నారు. 40% సాగుభ
ప్రజాప్రతినిధులు పదవుల కోసమే పార్టీలు మారుతున్నారంటూ పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలతో సంబం ధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారని పే