ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబసభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పెత్తనం చెలాయిస్తున్నారని, వికారాబాద్ జిల్లాలో రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు రాచమర్యాదలు ఎలా చేస్తారని బీఆర్ఎస్ నే
సీఎం రేవంత్ తీరుతో ఏపీకి లాభం కలుగుతూ తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ విమర్శించారు. గ్రీన్కో కంపెనీ విషయంలో కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేశారని ఆదివారం ఎక్స్�
‘రాష్ట్రంలో నడుస్తున్నది రాజ్యాంగ పాలన కాదు.. రాక్షస పాల న.. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేస్తున్నది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన ప్రధాన ప్రతిప�
హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మ హిళల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఆదివారం సిరిసిల�
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, ఆ మేరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి చట్టం చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డి మాండ్ చేశా�
సీఎం రేవంత్రెడ్డి తనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజా�
రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరున్న నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (72) ఆదివారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 22న ఊపిరితిత్తుల సమస్య
MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మూలాలు ఆర్ఎస్ఎస్(RSS) ఉన్నాయి. అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )సంచలన వ్యాఖ్యలు చేశారు.
Anand | యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఈ రోజు కూడా బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరిగాయి. వారిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే మెతుక్ �
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి, వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మధ్య దూరం మరింత పెరిగిందా?.. అం టే ప్రస్తుత పరిణామాలను బట్టి అవుననే అనిపిస్తున్నది.
Liquor Rates | మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. కానీ ధరల పెంపుపై ఇంకా కసరత్తు చేస్తున్నట్టు నమ్మించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.