కేసీఆర్ హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందిన ఆదివాసీ గూడేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధికి దూరమై ఆగమయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో విమర్శించారు.
ఆయనో మంత్రి కాదు! ఎంపీ.. ఎమ్మెల్యే అంతకన్నా కాదు! సర్పంచ్.. చివరికి వార్డు మెంబర్ కూడా కాదు! కానీ, ఆయన వస్తున్నాడంటే అధికారయంత్రాంగం మొత్తం కదులుతుంది. సాక్షాత్తూ ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఎదురొచ్చి చేతులు కట్ట
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలుచేయాలని వచ్చే నెల 5, 6 తేదీల్లో దీక్ష చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అసలు రాష్ట్రంలో పాలన ఉన్నదా? అనే అనుమానం కలుగుతున్నది. దోపిడీ, దౌర్జన్యం, దాడులు తప్ప కాంగ్రెస్ పాలనలో మరొకటి కనిపించడం లేదు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింద
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో సీఎం, మం�
ఫార్ములా ఈ-కార్ రేసును కొనసాగించకపోవడం వల్ల, ఒప్పందాలను ప్రభు త్వం క్యాబినెట్ ఆమోదం లేకుండా రద్దు చేయడం వల్లనే ఆర్థిక నష్టం వాటిల్లిందని, ఒప్పందాన్ని రద్దుచేసి ప్రభుత్వానికి నష్టం కలిగించిన సీఎం రేవ�
CM Revanth Reddy | నేడు జిల్లా కలెక్టర్లతో(Collectors) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో భేటీ అయి రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. దిల్ రాజు తెలంగాణ వ్యతిరేకి అని, ఆయన నిర్మించిన సినిమాకు ప్రభుత్వం ప్రత్యేక మినహ�
గతం వర్తమానాన్ని, వర్తమానం భవిష్యత్తును నిర్దేశిస్తుంది అంటారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్రెడ్డి ఎమర్జెన్సీ నడుస్తున్నది. గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని చూసిన ఈ దేశం నాటి నియంతృత్వం, అరాచకత్వంపై
ప్రజాపాలన ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.15వేలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే బీరం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయానికి
వరంగల్ మహానగరంగా అభివృద్ధి చెందేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. వరంగల్ (మామూనూరు) విమానాశ్రయ భూసేకరణ, ఇతర ప్రణాళికలపై ఐసీసీసీలో సీఎం గురువారం రాత్రి సమీక్ష న
పంచాయతీ ఉద్యోగుల వేతనాలను ఇక నుంచి గ్రీన్చానల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో
సీఎం రేవంత్రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయినట్టు సమాచారం. ఆయన ఈ నెల 14న ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉన్నది. అక్కడి నుంచి 19న సింగపూర్కు, ఆ తర్వాత దావోస్లో పర్యటించాల్సి ఉన్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను గురువారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.