ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా దాదాపు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఇండోర్కు వెళ్లింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లో�
రాజ్యాంగం యుగయుగాలకు స్ఫూర్తి అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పత
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఆదివారం సంగారెడ్డిలోని తన నివాసంలో కన్నుమూశారు. కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు, ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన భౌత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రివర్గం సోమవారం మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్నందున నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మస్థలమ�
గణతంత్ర దినోత్సవ రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను (BR Ambedkar) కాంగ్రెస్ సర్కార్ ఘోర అవమానించింది. సచివాలం వద్ద ఉన్న 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. అంబేద్కర్ విగ్రహ
పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ �
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ప్రజా దర్బార్, గ్రామసభలు, ఇంటింటికీ తిరిగి మూడు విడుతలుగా ప్రజల న�
రేవంత్ సర్కార్ పట్టింపులేని పరిస్థితితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. రైతుబంధు ఇవ్వకపోయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వ�
ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరి�
స్విట్జర్లాండ్లోని దావోస్లో తాజాగా ముగిసిన ప్ర పంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచినట్టు రేవంత్ సర్కారు చేసిన ప్రకటనలపై సోషల్ మీడియాలో భిన్న వా ద
నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యా యం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎం దుకు నోరుమెదపడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. పొరుగు రాష్ర్టాలు చే స్తున్న జల దోపిడీపై సీఎం రేవంత్రెడ్డి ఎందు కు మౌనం వహిస