ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు నివేదికను సోమవారం వెల్లడిస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. తీరా వెనక్కి తగ్గింది. క్యాబినెట్లో చర్చించిన అనంతరమే నివేదికను వెల్లడిస్తామంటూ మాటమార్చింది. సమగ్ర సర్వే వ
ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ‘లక్ష డప్పులు-వేల గొంతులు’ మహా ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడమంటే మాదిగ సమాజాన్ని విస్మరించడమేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర�
కాంగ్రెస్ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నదని, అది కులగణనతో నేడు స్పష్టమైందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు�
హైదరాబాద్ నడిబొడ్డున గత ప్రభుత్వ హయాంలో శత్రు దుర్బేధ్యంగా, అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) రాజకీయ సమీక్షలకు అడ్డాగా మారిందా? నిన్న మొన్నటి వరక�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
కేసీఆర్ అంటే ఒక హిస్టరీ అని, లాటరీలో రేవంత్ సీఎం అయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘71 ఏండ్లున్న పెద్ద మనిషి కేసీఆర్ను పట్టుకొని కట్టెలేకుండా సక్కగ నిలబడు అని సంస�
ప్రజాకవి గద్దర్ జయంతి సభను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉత్సవంలా నిర్వహించిందని సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. తెలంగాణభవన్లో శనివారం బీఆర్�
పదవుల కోసం పార్టీలు మారే కాన్సెప్ట్ను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి, రాజకీయ ఊసరవెల్లి రేవంత్రెడ్డి అని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి విమర్శించారు. సమకాలీన రాజకీయాల్లో ఇన్ని పార్ట
అన్నదాతకు రైతుభరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు తులం బంగారం, ప్రతినెల రూ. 2500, విద్యార్థినులకు స్కూటీలు, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇలా ఆరు గ్యారెంటీలు, 420 హామీలకు ఎగనామం పెట్టిన ముఖ్యమంత్రిని ప్రజలు ఎనుముల రేవంత్ అ
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఓడిపోవడం (డిఫీట్), కేసీఆర్ తిరిగి గెలవడం (రిపీట్) ఖాయమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి జోస్యం చెప్పారు.
KTR | జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మ
ప్రభుత్వ ఉద్యోగులు ‘పదవీ విరమణ’ అనే ఘట్టాన్ని అనేక బాధ్యతల పరిష్కార మార్గంగా భావిస్తారు. మూడు దశాబ్దాల పాటు పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలను ఏ విధంగా వాడుకోవాల్నో ఏడాది ముందునుంచ�