Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే మరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. సన్నవడ్లు అమ్ముకొని రెండు నెలలైనా రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు అని హరీశ్రావు మండిపడ�
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీసీల రిజర్వేషన్లు తగ్గించి మోసం చేశారని, కులగణన మొదటిసారి జరగలేదని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎంఎం గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.
బీజేపీని రక్షించేందుకే కాం గ్రెస్ పనిచేస్తున్నదని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరోసా రి రుజువు చేశాయని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికులకు డమ్మీ చెక్కులు ఇచ్చి మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ వైఫల్యాలను �
ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని, ఫలితంగా కొన్ని ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదమున్నదని భీమ్ ఆర్మీ రాష్ట్ర చీఫ్ వనం మహేందర్ తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
KTR | చిన్న చిన్న తప్పిదాలతోనే వికారాబాద్లో బీఆర్ఎస్ గెలువలేకపోయిందని.. మెతుకు ఆనంద్ నిజాయితీ గల వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించా
పార్టీ కోసం జెండామోసిన కార్యకర్తలను వదిలేసి, వ్యక్తి ప్రాధాన్యంగా విధేయత ప్రకటించిన వారికే పీసీసీలో పెద్దపీట వేసేందుకు రంగం సిద్ధమైంది. తమ అనుచరులు, భజనపరులను పీసీసీ కార్యవర్గంలో నింపడానికి రాష్ట్ర అగ
కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసకారి ప్రభుత్వమని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఆశజూపి హామీ ఇచ్చిందని, అధికారం ‘చేతి’కి చిక్కాక ద్రోహం తలపెట్టిందని దుయ్యబట్టారు. తాము అధికార
మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్కు మాత్రమే ఉన్న పేటెంట్ హక్కు అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. కుల గణన పేరిట రేవంత్రెడ్డి బీసీ�
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన కులగణన సర్వేపై బీసీలు మండిపడుతున్నారు. తమ జనాభాను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపెట్టిందని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కులగణన సర్వే నివేదికపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది. సర్వే సరిగా లేదంటూ బీసీలు, దళితుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. కులగణన నివేదిక తప్పుల తడకగా రూపొందించారని, దురుద్దేశపూర్వకంగా బ