ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్లోని గాంధీభవన్లో శుక్రవారం నిర�
నిరుపేదల జీవనోపాధి కోసం ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసినట్టు స్పష్టమవుత్నుది. ఏడాది పాలనలో ప్రాజెక్టుల పేరుతో ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. దళిత, గ�
కాంగ్రెస్ సర్కారుకు, పార్టీకి కులగణనపై పట్టింపులేని విషయం గాంధీభవన్ సాక్షిగా బయటపడింది. పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు కులగణనపై సందేహాలు నివృత్తి చేసేందుకు, అవగాహన కల్పించేందుకు గానూ శుక్రవారం గాంధీభవ�
రాష్ట్రంలో ప్రజా పాలన ముసుగులో రాక్షస పాలన చేస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే తప్పులు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులకు పాల్పడుతారా అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్�
ఓటుకు నోటు కేసులో నిందితునిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డితోపాటు మిగిలిన ఐదుగురు నిందితులు ఎగ్జామినేషన్ ప్రక్రియకు తప్పక హాజరుకావాలని నాంపల్లిలోని ఈడీ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా మార్చాలని సీఎం రే వంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప ర్యాటకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
Rajiv Sagar | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో జీవించే హక్కు లేదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్పై రేవంత్రెడ్డి చేసిన వ్య
Peddi Sudarshan Reddy | సీఎం రేవంత్రెడ్డి వందమంది రౌడీ షీటర్లతో సమానమని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Prabhakar Reddy | రేవంత్రెడ్డి సర్కారు ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన సాగిస్తుందని.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులను ప్రభుత్వం గొంతు నొక్కుతోందని కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత అన్నప
‘కుక్కతోక పట్టుకొని గోదారి ఈదలేరన్న’ సామెతను రేవంత్రెడ్డి సర్కారు మళ్లీ అనుభవంలోకి తెచ్చింది. గమ్యం చేర్చాలన్న సదుద్దేశం రథసారథికి ఉంటే సరైన దారిలో రథాన్ని నడుపుతాడు, ప్రమాదంలో పడేయాలనుకుంటే పెడదార�
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ రైతాంగం ఆగ్రహంగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. పంట వేయడానికి ముందు ఒకే విడతగా అందించాల్సిన రైతు భరోసా సొమ్మును మూడు నెలలుగా సాగదీయడం ఈ కారణాల్లో ఒకటి. ఎన్నికల హామీల్ల�
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, తల్లి లేదా తండ్రి లేదా భార్యకు నెలకు రూ. 25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ను