నారాయణపేటలో జరిగిన సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. నారాయణపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని సత్యజ్యోతి తన కుటుంబ, విద్యానేపథ్యంపై మాట్లాడారు.
‘పాలమూరులోనే కాదు రాష్ట్రంలో ఏ ఒక ఎకరానికీ నీళ్లు ఇవ్వని అర్భకుడివి నువ్వు. కేసీఆర్ మీద రంకెలేస్తావా?’ అని సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాన్ని మోదీ సర్కారు నాన్చుతోందని.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునివ్వాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను కూడా ఏపీ తరలించుకుపోతున్నా రేవంత్ సర్కార్ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి మండిపడ్డారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి నీళ్లను దోచుకెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం కేఆర్ఎంబీకైనా ఫిర్యాదు చేశారా? 30 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ద�
Congress Party | సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్బై చెప్పారు. గతేడాది మార్చి 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కోనేరు కోనప్ప సంచలన నిర్ణ�
గుమ్మడి నర్సయ్య.. పరిచయం అక్కరలేని ప్రజా ఉద్యమకారుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు. అలాంటి నేత.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసేందుకు ప్రయత�
ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన మూడు కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం కోర్టుకు హాజరయ్యారు. నల్గొండ టూటౌన్, బేగంబజార్, మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీసు స్టేష
తెలంగాణలో ఈ చిత్రం మెరుగుపడింది పదేండ్ల కేసీఆర్ పాలనలోనే. అన్ని అభివృద్ధి సూచీలలో, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానం. ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రగతి నివేదికలు బయట పెడుతూ తెలంగ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను ఉచితంగా అమలుచేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే మాట తప్పినందుకు సీఎం రే�
Revanth Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నది. శుక్రవారం నారాయణపేట జిల్లాలోని అప్పకపల్లెలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
Vakiti Srihari | కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నరంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే విమ�