CM Revanth Reddy | ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ని ప్రకటించిన సీఎం రేవంత్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ప్రచార సభలో దాని గురించి ఎందుకు మాట్లాడటంలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ప్రశ్నించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని విపతర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని, ఇది దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర
‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. పాలకుర్తి నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పెడుతున్న కేసులుపై వడ్డీతోపాటు తిరిగి చెల్లిస్తాం’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలంటే టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్)ను పూర్తిగా కట్ చేయాల్సిందేనని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నారని తెలుస్తున్నది. శిథిలాల తొలగింపునకు దాద
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ కుప్పకూలి.. అందులో 8 మంది ఉద్యోగులు, కార్మికులు చిక్కుకుపోయారు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో? లేరో?నని.. ఎలాగైనా క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలంతా రెండు రోజులుగా ఉత్క
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు నేడు సీఎం రేవంత్
ప్రజల ముందుకువస్తే కొట్లాడినట్టు నటించి.. తెర చాటున చిల్లర మాటల రేవంత్రెడ్డి, బండి సంజయ్ చీకటి దోస్తాన చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ�
పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దివ్యంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని దివాలా తీసిందంటూ రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండి�
అధికారులను పావులుగా చేసుకొని ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఏదైనా చేసి మాజీ మంత్రి హరీశ్రావును ఇరిక�
రాష్ట్రంలో పోలీసుల ద్వారా సీఎం రేవంత్రెడ్డి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగానే మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై అ
దమ్ముంటే ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలైన గ్రామాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.
గ్రామ పంచాయతీల పాలన బాధ్యత ను ప్రత్యేకాధికారులకు అప్పగించి ఏడాది పూర్తయింది. అందుకే గ్రామ పంచాయతీలు అస్తవ్యస్తమయ్యాయి. ఏ గ్రామంలో చూసి నా పారిశుద్ధ్య లోపం కనిపిస్తున్నది. మురుగు, చెత్తా చెదారం పేరుకుపో�
CM Revanth Reddy | ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్
నాగార్జునసాగర్ పూర్తిగా నిండిన ప్రతి ఏడాది తెలంగాణలోని ఎడమ కాల్వ కింద వానకాలంతో పాటు యాసంగి పంటలకు పుష్కలమైన సాగునీరు అందుతుంది. హైదరాబాద్, ఇతర జిల్లాల తాగునీటికీ ఎలాంటి ఢోకా ఉండేది కాదు.