CPI (ML) | ఇవాళ హైదరాబాద్లో జరగనున్న బహిరంగ సభ ర్యాలీలో పాల్గొనేందుకు ఖిలా వరంగల్ పడమరకోట నుంచి సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు.
హైదరాబా ద్ నగరం నడిబొడ్డున గత ప్రభుత్వ హయాం లో శత్రు దుర్బేధ్యంగా, అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో భద్రత కంట్రో ల్ తప్పింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులపై అడ్డగోలు వ్యాఖ్యలు, కక్షసాధింపు చర్యల తీరు సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘వార్డు మెంబర్ కూడా కాని రేవంత్రెడ్డి సోదరుడు త
KCR | ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆనవాళ్లను తెలంగాణలో లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉషా అన్నారు.
New Ration Cards | కొత్త రేషన్కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ కొత్త రేషన్కార్డులకు సంబంధించిన డిజైన్లను సోమవారం పరిశీలించారు.
Home Guards | తమపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని, తమ మొర ఆలకించేవారే లేరా? అని రాష్ట్రంలోని హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే తమకు నిరాశే మిగిల్చిందని హోంగార్డులు వాపోతున్నార
Revanth Reddy | ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘నా పక్కనున్నవాళ్లే పని చేయనిస్తలేరు. వాళ్లు చేస్తలేరు.. నన్ను చేయనిస్తలేరు. వాళ్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలో ఉన్న జిల్లా �
అటవీ ఉత్పత్తులను సేకరించి, ప్రాసెస్ చేసి, మార్కెట్లోకి విక్రయించడం ఆదాయం సమకూర్చడం కోసం, గిరిజనులకు అండగా నిలిచేందుకు గిరిజన సహకార సంస్థ-జీసీసీ తోడ్పడుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయిలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. శనివారం కరీంనగర్లోని శుభమంగళ కన్వెన్షన్లో ఆయన మాట్లాడారు.
అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తి పోతుంటే ఆతని మానసిక అలజడి ఎట్టుంటుంది? అచ్చం ఇప్పటి తెలంగాణ పాలకుడ్ని చూసినట్టే ఉంటుంది.
ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని 1994లోనే బీసీల్లో చేర్చారని, సీఎం స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సబబు కాదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి హితవుపలికార