రేవంత్రెడ్డి 15 నెలల పాలనలో రూ.1.52 లక్షల కోట్ల అప్పులు తెచ్చారే తప్ప తెలంగాణను ఉద్ధరించిందేమీలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ‘ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టలేదు.. మంచి పథకాన్ని ప్రారంభించిందిలేదు.. కనీసం ఒ�
అసలు రేవంత్ రెడ్డి వంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయటం ఎందుకు? తిరిగి మీనాక్షి నటరాజన్ వంటి వ్యక్తిని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకురాలి పేరిట ఆయనపై నియంత్రణ కోసం నియమించటం ఎందుకు? ఈ చర్చ ఇటువ�
రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడ ట.. మన సీఎం రేవంత్ తీరూ అచ్చం అలాగే ఉన్నది. రాష్ట్రంలో కుంటలు, చెరువులు అడుగంటి, పొలాలు ఎండిపోతుంటే ఆయన తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆసిఫాబాద్లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ పేరు పెడతామని సీఎం రేవంత్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన అఖిలభారత పద్మశాలి సంఘం మహాసభలలో పాల్గొన్న రేవం
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకుండానే ఉద్యోగాల ప్రక్రియను చేపడుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవదిక రిలేదీక్షలు చేపడతామని ఎమ్మార్పీ�
Revanth Reddy | బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.3 వేల కోట్ల రుణ సమీరణ కోసం రేవంత్రెడ్డి సర్కారు శుక్రవారం రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది.
Revanth Reddy | తెలంగాణ తెర్లయిపోవడం వెనుక అధికార కాంగ్రెస్ అవివేకం, పాలకుల అసమర్థతతోపాటు నమ్మించి చేసిన మోసం దాగి ఉన్న ట్టు తాజాగా వెల్లడైంది. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ, సామాజిక, ఆర్థిక సంక్షోభాలకు కాంగ్రెస్�
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ కావాలనే మోసం చేసిందా..? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ అధిష్ఠానానికి ముందే తెలుసా? తెలిసి కేవలం అధికారం కోసమే అడ్డగోలుగా హామీలు గుమ్మరిచ్చిందా? దీనిపై రాష్ట
Congress Party | ఒకే రోజు తేడాతో సీఎం రేవంత్రెడ్డి.. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పడం, మరోవైపు కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులున్నారని రాహుల్గాంధీ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
Water Problems | కూకట్పల్లి నియోజకవర్గం.. హైదరాబాద్లో అత్యంత జనసమ్మర్థం ఉండే ప్రాంతం. ఆసియాలోనే అతి పెద్దదైన కాలనీలో తాగునీటి సమస్య తలెత్తింది. దూప తీర్చుకునేందుకు చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్తోనే పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని, పెట్టుబడిదారులు తెలంగాణను కాదని గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ�
సీఎం రేవంత్రెడ్డి 39వ సారి వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది. ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎంకు ఏఐసీసీ పెద్దలు ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది.