RSP | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్.. అన్నీ సీఎం రేవంత్ రెడ్డినే అని విమర్శించారు.
కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెడును మైక్లో చెప్తూ.. మంచిని మాత్రం చెవిలో చెప్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.
యుద్ధం హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ వైపు మారుతున్నదని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చెప్పా రు. గచ్చిబౌలిలో శుక్రవారం వివిధ రక్షణ సంస్థలు నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్-2025 కార్యక్రమంలో రాజ్నాథ్సిం�
‘తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజమే, వారు చెప్పింది అక్షర సత్యం. తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు. తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ రైజింగ్ను ఆపలేకపోయింది. అయిత�
ప్రజలకు హామీలిచ్చే ముందు కేంద్రా న్ని అడిగే ఇచ్చారా? అంటూ సీఎం రేవంత్రెడ్డిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
ఎట్టకేలకు రేవంత్ ప్రభుత్వం కదిలింది. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో కార్మికులు చిక్కుకొన్న ఆరు రోజుల తర్వాత రెస్క్యూ ఆపరేషన్లో వేగం పెంచారు. మాజీ మంత్�
రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రెండేండ్లలో పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన రెసిడెన్షి�
ఎమార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిషరించేందుకు న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, చార్జీషీట్లు, న్యాయపరమైన అంశాల
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్..హైదరాబాద్లో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. నగరంలో సంస్థ ఏర్పాటు చేసిన ఐదో సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రా�
CM Revanth Reddy | తెలంగాణ భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు సీఎం రేవంత్రెడ్డిపై దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను గురువారం ప్రజాప్రతినిధుల కోర్టు చేపట్టింది.
Revanth Reddy | కేటీఆర్, కేసీఆర్, హారీశ్రావు, బీఆర్ఎస్పై బట్టకాల్చి మీదేయడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి మరో నాటకానికి తెరతీశారు. ఇటీవల పలువురు మరణించడాన్ని మాజీ మంత్రి కేటీఆర్కు అంటగట్టే కుట్రకు