ఘోర తపస్సు చేసి సంపాదించిన వరమే చివరికి భస్మాసురుడిని కాల్చి బూడిద చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2023 కామారెడ్డి డిక్లరేషన్లో హామీనిచ్చి గద్దెనెక్కిన కాంగ్�
తాండూరు జిల్లా దవాఖాన బోర్డు మీద కొడంగల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అన్న ఫ్లెక్సీని పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ దవాఖానను తన నియోజకవర్గమైన కొడంగల్కు తరలిం�
రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల వర్గీకరణ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం మాట తప్పింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీల వివరాలను సమగ్రంగా సేకరించి వర్గీకరణ ప్రక్రియను చేపడతామని పేర్కొ�
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధ్యం కాదని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించి న నేపథ్యంలో ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల్లోని ఉపకులాలన్నింటికీ సమానంగా రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు వారిని మూడు గ్రూపులుగా విభజించాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలను గుర్తించిన కమి�
కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన కులగణన సర్వే లెక్కలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. జనాభా వృద్ధి రేటు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కావాలనే సర్కారు బీసీ కులగణన లెక్కలను తక్కువ చేస�
SC Sub Classification | ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ సారాంశంపై ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. మూడు గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషనర్కు రెఫర్ చేసింది.
KTR | ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నరేమో అనుకున్నామని.. చివరకు ఏదో సర్వే రిపోర్ట్ని పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల �
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ప్రత్యేక సమావేశమైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సభ ప్రారంభం కాగానే.. సీఎం రేవంత్రెడ్డి సామాజిక కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడ