CM Revanth Reddy | రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024)తో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై శాసనసభలో చర్చకు పెట్టనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకట
అటవీ ఉత్పత్తులు, సొంతంగా తయారు చేసిన వస్తువుల విక్రయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థను పట్టించుకునే నాథులు లేకుండా పోయారు.
Telangana | రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి మంగళవారం మరో రూ.2,800 కోట్ల రుణాన్ని సమీకరించింది. రూ.1000 కోట్ల విలువైన రెండు బాండ్లను 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 800 కోట్ల విలువైన బాండును 25 ఏండ్ల కాలానికి రాష్ట్ర ఆర్
రాష్ట్రంలో పదేం డ్ల అభివృద్ధిని ఏడాదిలోనే విధ్వంసం చేసిన రేవంత్రెడ్డి పాలనను ఎండగట్టి, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు ల పక్షాన రంగంలోకి దిగా�
‘ఇంతకుముందు రైతు బంధును బిచ్చం అన్నవు. ఇప్పుడు రైతు భరోసాను చిల్ల ర పంచాయితీ అంటున్నవు. సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది.. చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది.
వికారాబాద్ అటవీప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. వికారాబాద్లో సాధారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత
‘దావోస్కు వెళ్లి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామంటూ రేవంత్ గొప్ప లు చెప్పుకోవడం విడ్డూరం. ఆ పెట్టుబడులపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. దమ్ముంటే ప్రభుత్వ పెద్దలు ఇందుకు సిద్ధ మా?’ అన�
అమెజాన్ వెబ్ సిరీస్ తెలి వి తేటలున్న సీఎం రేవంత్ పెట్టుబడు లు తెచ్చారంటే నమ్మేదెలా? అని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు.
దావోస్ పర్యటనతో రాష్ర్టానికి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. మంత్రులతో కలిసి మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
CM Revanth Reddy | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఎలా సరఫరా చేయాలన్న అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 12 మంది సలహాదారులు, ముగ్గురు కన్సల్టెంట్లు, ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రతిపక్షం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా దాదాపు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఇండోర్కు వెళ్లింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లో�