తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే, రేవంత్రెడ్డి పాలనలో పెట్టుబడులు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం నేతలదే రాజ్యమని, రెడ్లు, అగ్రకుల నేతలు ఎలాంటి క్రమశిక్షణను ఉల్లంఘించినా వారిపై చర్యలు ఉండవని ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR | భూములు అమ్మితే కానీ ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
CPI | సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు.
Kapu Seethalakshmi | కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తానన్న సీఏం రేవంత్ రెడ్డి సర్వే పేర్లతో కాలయాపన చేస్తూ మహిళలను మోసం చేస్తున్నారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆరోపించారు.
SLBC Tunnel | భూసేకరణ మొదలు నీటి కేటాయింపుల వరకు పాలమూరు ప్రాజెక్టుల్లో నెలకొన్న ఎన్నెన్నో చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పింది అప్పటి కేసీఆర్ సర్కారు. దాని ఫలితమే తెలంగాణ ఏర్పడిన మూడేండ్లలోపే పాలమూరు జిల్ల�
TG Cabinet | ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐదు డీఏలు పెండింగ్లో లేవు. 29 రాష్ర్టాల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కేవలం మూడు రాష్ర్టాల్లో మాత్రమే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వాలు రెండు డీఏలు బాకీ�
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా, ఎలా
‘మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం.. పాలనా వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడం..పూటకో మాట చెప్తూ ప్రజలను మోసం చెయ్యడం సీఎం రేవంత్రెడ్డి నైజం’ అంటూ మాజీ మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. రేవంత్రెడ్డి ముందు మీడియా ముఖంగా ఏదైనా ఒక �
సీఎం పదవి దకినా కూడా రేవంత్రెడ్డి ఇంకా తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని భ్రమపడుతున్నారని, ఆ భావజాలం ఇంకా తగ్గలేదని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు.