రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం అందించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ మున్సిపాలిటీలోని �
వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా హామీల అమలులో విఫలం అయ్యారని, ప్రజల్ని మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమదు
HCU Land Issue | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వందల ఎకరాల అటవీ ప్రాంత భూముల్లోని చెట్లను నరికి వేయడానికి బుల్డోజర్లు తెచ్చి విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భారత రాష్
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు.
CM Revanth Reddy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల హామీలను విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల్లో పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బ్రిటిష్ సైన్యాన్ని, రజాకార్లను ఎదిరించిన కాకతీయ రాజులు ప్రజలకు సుపరిపాలన అందించారు. ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న కాకతీయుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ�
సీఎం రేవంత్ అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మిన ప్రజలు అధికారం ఇచ్చారని, అయితే సర్కారు ప�
ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సరారు మందుబాబులకు,మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్న�
హుజూర్నగర్ నియోజవర్గంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, మాజీ సర్పంచ్లపై ప్రభుత్వం నిర్బంధకాండ ప్రదర్శించింది.
దేశవ్యాప్తంగా ఒకే తరహా ఆర్సీ, డీఎల్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహన్ సారథి’ పోర్టల్ సేవలను రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చేందుకు ‘గ్రహాలు’ అనుకూలించడం లేదు. ప్రభుత్వ ‘పెద్దల’కు తీరిక లేకప�
రాజ్భవన్ గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.