రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ప్రహసనంగా మారింది. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెళ్లిన ప్రతిసారి ఆశావహుల జాబితాను పట్టుకొని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం చుట్టూ చక�
రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్కు వెళ్లనున్నారు. ఈ నెల 15 న జపాన్ వెళ్లనున్న సీఎం.. ఐదు రోజు ల పాటు అక్కడే పర్యటించనున్నారు.
ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 60 మద్యం దుకాణాలను ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించేందుకు ప్రయత్నాన్ని ముమ్మరం చేశారని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వ�
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు నాడు arకేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇప్పుడు రేవంత్రెడ్డి సర్కారు వాటిని రద్దు చేయడంతో నేతన్నలు
రాష్ట్రంలోని యూనివర్సిటీలను కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దని సీఎం రేవంత్రెడ్డి వైస్చాన్స్లర్లకు సూచించారు. డబ్బున్న వారంతా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వైపు వెళ్లిపోతున్నారని,
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆక్రమణలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వెల్లుతున్నాయి.
హెచ్సీయూ భూముల్లో అన్ని రకాల చర్యలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలిసింది. మొన్న లగచర్ల, ఇప్పుడు హెచ్సీయూ.. ఇలా ప్రతి విషయంలోనూ ఎదురుదెబ్బలు తగలడంపై ఆలో�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టి తాము తప్పు చేశామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత అనుభవాలనుంచి పాఠం నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? అంటూ అసహనం వ్య�
అవును, కాంగ్రెస్ అంటేనే విధ్వంస ం, కాంగ్రెస్ అంటే వినాశనం. కాంగ్రెస్ అంటేనే దాడులు, దమనకాండ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇదే కథ. ఆరు దశాబ్దాల హస్తం పార్టీ పాలనను పరికించి చూస్తే ఈ విషయం అర్థ�
‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దు. అనవసరంగా ఇబ్బందుల పాలుకావద్దు. ఇది నా విజ్ఞప్తి. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకొని మాన్హట్టన్ సెంట్రల్పార్క్ తరహాలో విశాలమై�
రాష్ట్రంలో అయితే లూటీ, లేదంటే లాఠీ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ అక్రమాలకు అడ్డుచెప్పిన వారిపై నిర్భంధకాండ ప్రయోగిస్తూ, విచక్షణారహిత�
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్గౌడ్, బీఆర్ఎస్ నేతలు నందికంటి శ్రీధర్, రా�