నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ఏడు నిమిషాల్లోనే అందులో చిక్కుకున్న ఎనిమిది మంది చనిపోయినట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైనట్టు తెలిసి
ఒకే మంత్రి, ఒకే ప్రభుత్వం, ఒకే ఉత్త ర్వు.. కానీ మాటలు మాత్రం వేర్వేరు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణం చెల్లించిన తర్వాత రూ.2 లక్షలు ఖాతాల్లో జమ చేస్తామన్న అదే నోటితో, నేడు అసలు రూ.2 లక్షలకు పైగా రుణమాఫీ చేస్తామని తా�
chirumarthi lingaiah |చంద్రబాబునాయుడు ఆంధ్రకు నీళ్లు తరలిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ చేతులు కట్టుకొని చూశారే..? తప్ప ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చిన దా
అధికార పార్టీకి చెందిన దళితులను కాదని కాంగ్రెస్లోకి వలస వచ్చిన వారికి ఎమ్మెల్యే కడి యం శ్రీహరి ప్రాధాన్యమిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర వర్
Kodangal | ఎక్కడికక్కడ అడుగంటిన భూగర్భజలాలు.. మిషన్ భగీరథపై నిర్లక్ష్యంతో నిలిచిన నీటి సరఫరా.. తెల్లారితే ఊళ్లకు దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు బిందెలు, క్యాన్లతో పరుగులు.. అడుగంటిన బోరు బావుల నుంచి నీరు �
Harish Rao | రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు పచ్చిమోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దేవుళ్లు, చర్చి, దర్గాలపై విశ్వాసం ఉంటే, ఇచ్చిన హామీ మేరకు రూ.31 వేల కోట్ల రుణ
అందాల పోటీలు నిర్వహించేందుకు పైసలున్నయ్గానీ, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు పైసల్లేవా? అని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి సర్కారును నిలదీశారు.
రాష్ట్రంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగానికి 2025-26 వార్షిక బడ్జెట్లో కేవలం 8% నిధులు కేటాయించడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు గత 15 నెలలుగా చెప్తున్నది నిజమా? లేక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులోని అంశాలు నిజమా? ప్రస�
కొన్ని సాధారణ ప్రభుత్వ ప్రక్రియలు కూడా కాంగ్రెస్ పాలనలో ప్రహసనంగా మారాయి. కారుణ్య నియామకాలు ఆయా శాఖల్లో సర్వసాధారణం. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి అనారోగ్యం, ప్రమాదం, ఇతర కారణాలతో మరణిస్తే ఆయన కుటుంబ
ఓవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. తమ బకాయిలు ఇవ్వాలంటూ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతా�
బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. చెప్పేమాటలకు, కేటాయింపులకు ఏ మాత్రం పొంతన లేదని ఆరోపించారు.
తెలంగాణబ్రాండ్ ఇమేజ్ను సీఎం రేవంత్రెడ్డి దెబ్బతీస్తున్నారు. తన మాటలతో తెలంగాణ పతారను పలుచన చేస్తున్నారు. సమయం, సందర్భం చూడకుండా ప్రతిచోటా ‘దివాలా’కోరు వ్యాఖ్యలు చేస్తున్నారు.