మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే దేశ, విదేశాల్లో పర్యటించి పలు నగరాల మధ్య ఉన్న నదుల తీరంలో చేపట్టిన ప్రాజెక్టులను అధికారులతో పాటు సాక్షాత్�
జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని, సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఖైరత�
కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల లొల్లి ఆసక్తికరంగా మారుతున్నది. ఎంపీగా పోటీచేసేందుకు తనకు పదవి అడ్డుకాకూడదని ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ మల్లు రవి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత (37) కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రింగ్రోడ్డు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తిస్థాయిలో ని�
విశ్రాంత ఇంజినీర్ల సంఘం 2015లో ఇచ్చిన అధ్యయన నివేదిక అంశంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఇటీవల ఓ దినపత్రిక వార్తను ప్రచురిందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంప్రసాద్రెడ్డ�
ఎమ్మెల్యే లాస్యనందిత భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తోపాటు సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు, మా జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించారు. గాంధీ దవాఖానలో
న్యూస్లైన్ జర్నలిస్టు శంకర్పై దాడి ఘటనలో ఎల్బీనగర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్సై మధు కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, తుర్కయాంజల్కు చెందిన చెలమల శంకర్ జర్నలిస్టు.
రేవంత్రెడ్డి సెటిల్మెంట్ సీఎం అని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్రావు విమర్శించారు. బీజేపీ విజయ సంకల్పయాత్ర శుక్రవారం మాల్, యాచారం మండల కేంద్రాల్లో కొనసాగింది.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టమని, వందరోజుల పాలన పూర్తయిన తరువాత ప్రజా సమస్యలపై పోరాడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బ�
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనుకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తుచేసుకున�
లబ్ధిదారు గ్యాస్ ఏజెన్సీకి కేవలం రూ.500 చెల్లిస్తే ఆయా ఏజెన్సీలు వారికి సిలిండర్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకోసం గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరప�