CM Revanth Reddy | భూముల క్రమబద్దీకరణ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)-2020 దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాల�
మేడారం మహాజాతర నిర్వహణలో సర్కారు వైఫల్యం స్పష్టమైంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అడుగడుగునా భక్తులు తీవ్ర అసహనానికి గురైన పరిణామాలే ప్రభుత్వ వైఫల్యాన్ని తేల్చి చెప్తు�
TSRTC | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా ఆర్టీసీ విలీనానికి సంబంధించి అపాయింట్మెంట్ డే ప్రకటించలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం�
మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశకు అనుసంధానంగా పలు మార్గాల్లో మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీ కొత్తగా మెట్రో కారిడార్లను నిర్మించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మ�
లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే తమ నియామకాలు చేపట్టాలని ఏఈఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘హలో నిరుద్యోగి, చలో గాంధీభవన్' పేరిట శనివారం నిర్వహించిన ఆందోళనలో రాష్�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి ప్రభావం హెచ్ఎండీఏను వెంటాడుతోంది. వారం రోజుల పాటు ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో పెద్ద ఎత్తున �
సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు హామీలను రెండురోజుల్లో అమలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని మాసాన్పల్లి, ద�
‘పార్లమెంట్ ఎన్నికల కోడ్ సాకుతో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో అమలు చేయాలి’ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పెండింగ్లో ఉన్న మూడు డ�
ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిషరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే కా�
సీఎం రేవంత్రెడ్డి నయా దేశ్ముఖ్లాగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడార
Dharani Portal | ధరణిలో పెండింగ్లో ఉన్న ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్య