Harish Rao | ప్రజలకు అందించే స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీటి విషయంలోనూ లాభనష్టాలను బేరీజు వేసే ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం అంటే రియల్ఎస్�
Gruha Jyothi | గృహజ్యోతి పథకం పేరు గొప్ప.. ఊరు దిబ్బలా కనబడుతున్నది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించుకున్నది.
‘ఆడబిడ్డల పెండ్లిండ్లకు రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ బంగారం ఎక్కడ దాచిందో గానీ.. అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు దాటినా ఇప్పటికీ ఆ ఊసే లేదు’ అని మాజీ స్పీకర
రాష్ట్రంలో లేనిపోని అల్లర్లు సృష్టించి సీఎం రేవంత్రెడ్డిని గద్దె దించి, మరొకరిని కుర్చీ ఎక్కించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచల
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 21వ బయోఏషియా-2024 వార్షిక సదస్సును మంగళవారం హెచ్ఐసీసీలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఒక్క సీటు కూడా గెలువనివ్వబోమని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సవాల్ చేశారు. ‘ఇదే నా సవాల్.. దమ్ముంటే ఒక్క సీటైనా గెలిపించి చూపించాలి’ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు సత్యదూరంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి విద్యాశాఖ ఎఫ్�
ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం నదీ నదాలకు అడ్డంగా ఆనకట్టలు నిర్మించడం ఆనవాయితీ. అయితే ఎంత పకడ్బందీగా నిర్మించినప్పటికీ, ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు మాత్రం ఆనకట్టలు దెబ్బతింటాయనేది చారిత్రక సత్యం. ప్�
తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సరఫరా పథకాలను ప్ర�
సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం కొడంగల్కు రూ.3వేల కోట్ల నిధులు తీసుకెళ్లి నిజామాబాద్ తదితర జిల్లాలకు అన్యాయం చేశారని, త్వరలోనే కొడంగల్కు పాదయాత్ర చేసి నిరాహార దీక్ష చేపడతానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకే
నగరంలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో అత్యంత కీలకమైంది ప్యాట్నీ నుంచి శామీర్పేట వరకు ఒక ఫ్లై ఓవర్ను ని�
Gruhajyothi | రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడిన వినియోగదారులకు మార్చి నుంచి ‘0’ బిల్లు అమలు చేయాలని డిస్కంలను ఇంధన శాఖ ఆదేశించింది. గృహజ్యోతి పథకం అమలుకు సంబంధించి మంగళవారం మార్గ�
Harish rao | ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సీఎం రేవంత్రెడ్డిపై ఫైర్ అయ్యారు.