కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు, చేతలకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఈ విషయాన్ని సర్కారు పలుమార్లు బాహాటంగా బయటపెట్టుకున్నది. తమ ప్రభుత్వంలో అవకతవకలకు ఆస్కారం లేదంటూనే పైరవీలకు తలుపులు బార్లా తెరిచింది.
ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు మర్చిపోతున్నారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను ఉచితంగా చేస్తామని, ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్�
రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త కొలమానాన్ని నిర్దేశించారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు తెల్ల రేషన్కార్డును ప్ర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తాను మాట్లాడుతున్నది రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనన్నది మరిచిపోయి.. పీసీసీ అధ్యక్షుడిగా గాంధీ భవన్లో మాట్లాడుతున్నాననుకొని ఫక్తు రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేస్�
ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ టికెట్ తనదేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచే పోటీచేసి తీరుతానని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు స్పష్టంచేశారు. హైదరాబాద్ గాంధీభవన్లో సోమ
రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం పోవాలంటే మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం పదాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్'కు మళ్లీ వేళైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభం క�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీజేపీ ప్రజాహిత యాత్రలు చేపట్టిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మహ్మదాపూర్ రోడ్డుల�
‘తమది ప్రజాప్రభుత్వమని, సామాన్యులు సైతం సమస్యల కోసం నేరుగా అధికారులు, మంత్రులను కలవవచ్చని, అవసరమైతే ఆందోళనలు కూడా చేసుకోవచ్చని’ ఊదరగొట్టిన రేవంత్ సర్కారు ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. కోటగిరిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహా�
అన్ని శాఖలు పన్ను వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గత ఆర్థిక (2023-24) సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖ�
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భూముల లెక్కలు తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం హెచ్ఎండీఏ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించింది.