రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి హెచ్చరించారు.
వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి కోస
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న కార్యక్రమాల వీడియోలు, తెలంగాణ సీఎంవో, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ యూట్యూబ్ చానల్స్లో ప్రత్యక్ష ప్రచారం చేసిన వీడియోలను తొలగించడం వివాదస్పదమవుతున్నది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. పదవులు, రేవంత్రెడ
వృద్ధుడి ఆత్మహత్య కలకలం రేపింది. వేధింపులు తాళలేక వృద్ధుడు గురువారం ఉదయం 6 గంటలకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చోటు చేసుకున్నది.
రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి నాలుక మడతేశారు. ఈ నెలాఖరులోపు మొత్తం రైతుబంధు పంపిణీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని గతంలో ప్రకటించిన సీఎం.. తాజాగా మాట మా
మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొరంగ మార్గాల వైపు వేస్తున్న
అడుగులు ముందుకు సాగేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే..ఆర్థికంగా అంతకంటే తక్కువ ప్రత్యామ్నాయాలు �
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సరిగా లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో విజయ్ సంకల్ప యా త్రలో భాగంగా ఈటల రాజేందర్ రో డ్షో నిర్
కాళేశ్వరంపై పదేపదే మాట్లాడే సీఎం రేవంత్రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించాలని, తాము కూడా మీతో కలిసి వస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సూచించారు. ఈ ప్రాజ�
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ నాయకుడు, ఎంపీ లక్ష్మణ్ విమర్శించా రు. గురువారం చేవెళ్ల పార్లమెంట్ సెగ్మె
ధరణి పునర్నిర్మాణ కమిటీ గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ఇప్పటివరకు గుర్తించిన అంశాల
CM Revanth Reddy | గృహ జ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27, లేదంటే 29న పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత
Niranjan Reddy | కాంగ్రెస్ గ్యారంటీల అమలు అర్రాజ్ పాటలా మారాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తీరుతో పాటు ప్రభుత్వ ప�