మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. మూసీ నదిలో నీటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడం వంటి దీర�
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేది పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనా? అంటే, అవుననే సమాధానం వస్తున్నది. అభ్యర్థుల ఎంపికకు పీసీసీ, ఏఐసీసీ చేస్తున్న కసరత్తు అంతా ఒట్టిదేనని
తాము అధికారంలోకి వస్తే ఠంచనుగా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామన్న రేవంత్ హామీ మాటలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు గడిచినా ఒకటో తేదీన జీతాలు అందని ద్రాక్షగానే మారింది.
వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి
CM visit | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ (బుధవారం) ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గం కొడంగల్ అడుగుపెట్ట�
Harish Rao | అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. షాద్నగర్ మాజీ ఎ�
రేవంత్రెడ్డి ప్రభుత్వం తాజాగా జారీచేసిన గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నిర్మిస్తున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)లో చౌటుప్పల్-ఆమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి మధ్య 182 కి.మీ. పొడవైన దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత ఇమేజ్ కోసం రాజీవ్భీమా ఎత్తిపోతల పథకానికే గండికొడుతున్నారు. అదనపు జలాలను సాధించాల్సింది పోయి, సాధించుకున్న నికర జలాలకే ఎసరు పెడుతున్నారు.
తెలంగాణ కోసం ఏనాడూ ఉద్యమం చేయని వ్యక్తి, ఏనాడూ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్�
ధూప దీప నైవేద్యం పథకం అర్చకుల పోరాటం ఫలించింది. ఆరు నెలలుగా పెం డింగ్ ఉన్న వేతనాల విడుదల కోసం అర్చకు లు చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపునివ్వడం, వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ అండగా నిలిచి�
యాసంగి ధాన్యం వేలం ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. టెండర్లలో బిడ్డర్లు వేసిన ధరలకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.