రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థా�
2008-డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను మానవతా దృక్పథంతో ఎస్జీటీలుగా నియమించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశార�
మెగా డీఎస్సీ కింద 24 వేల టీచర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ�
మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అభివృద్ధి విషయంలో వారి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
Police Jobs | జనవరి 31న ఎల్బీ స్టేడియంలో వేల మంది సాక్షిగా.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్రెడ్డి.. త్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి.. కొత్త పోస్టులు భర్తీ చేస్తామని చేసిన ప్రకటన ఉత్త ముచ్చటే�
Kishan Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు ఢిల్లీకి సూట్కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెద
నీటిపారుదల రంగం, ప్రాజెక్టులపై ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. ఇప్పటికే ఆలోచన లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లతోపాటు ఔట్లెట్లను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ స�
‘కాంగ్రెస్ నిరంకుశ విధానాలు నశించాలి.. డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించాలి.. ఉచిత బస్సు స్కీంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చెల్లించాలి. ప్రభుత్వం స్పందించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కాం
ఎంపీ బండి సంజయ్ మతోన్మాద రాజకీయాలు మానుకొని ప్రజాహితం కోసం పనిచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ హితవు పలికారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా, రైల్వే లైన్, జాతీయ రహదా
కొడంగల్ నియోజకవర్గంలో మోడల్ గురుకులం నిర్మిస్తున్నట్లు వార్తా పత్రికల్లో చూశానని, ఇది మంచి నిర్ణయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి స్వాగతించారు.