నదీజలాల పంపిణీని విభజన చట్టం లో పొందుపరిస్తే దాన్ని అంగీకరించబోమని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మొండిగా వాదిస్తున్నారని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
అంబేద్కర్ అభయహస్తం (దళితబంధు) పథకానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో ఈ పథకాన్ని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని మ�
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, నాగర్కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో రైతుల చేపట్టిన న
KTR | కేసీఆర్పై కోపంతో రైతులపై కక్ష పెంచుకోవద్దని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బరాజ్లో మూడునాలుగు పిల్లర్లకు ఇబ్బంది కలిగితే వాటిని రిపేర్ చేసి రైతులుకు సా�
Telangana | సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేతలు వ్యతిరే
TREIRB | కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయా న్ని బలి తీసుకుంటున్నది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధికోసం హడావుడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టి అభ్యర్థులతో చెలగాటం ఆ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సెటైర్లు వేశారు. మేడిగడ్డ పిక్నిక్ బాగుందా? మంచి టిఫిన్లు, భోజనం పెట్టారా? అని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశి�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభ్యుల నిరసనలు, నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం బుధవారం హోరెత్తింది. సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి ఉపయోగించిన అభ్యంతరకర పదజా�
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ ఒ క్కటే కాదని, ప్రాజెక్టు సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ‘సీఎంను రాజీనామా చేసి మాకు అధికారం అప్పగించమనండి. రిపేర్ చేసి చూపిస్�
ఎవరికో పుట్టిన పిల్లలకు పేరు పెట్టినట్టు.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్రెడ్డి సభ పెట్టుకోవటం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా
CM Revanth reddy | పదేండ్లు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే 20 ఏండ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ �
CM Revanth | రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఒకవైపు సీఎం ప్రకటిస్తుంటే.. మరోవైపు సాక్షాత్తు ఆయన బొమ్మ పెట్టుకొని, లారీలపై ‘సర్దార్' అని రాసుకొని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఒకటి క�