Kodangal | సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్ను పడింది. దానిని తన నియోజకవర్గానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కళాశాల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, దీనికి కేటాయించిన రూ. 100 కోట్ల న�
ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం ప్రజావాణిని వినడం లేదు..
ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగకు మద్దతు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వేరుశనగకు మంచి రేటు ఉన్నప్పటికీ వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను నిలు
‘నాలాగే నా కొడుకు కూడా ఆటో నడపకూడదంటే మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి’ అంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది. ఓ ఆటో డ్రైవర్తో ఈ మేరకు వీడియో చేయించి సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా షే�
బడ్జెట్ డొల్లతనాన్ని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే, దానిని జీర్ణించుకోలేక అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ�
CM Revanth Reddy | నిరుద్యోగులకు అండగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తాని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో వేసిన రిక్రూట్మెంట్లకు న్యాయపరమైన అడ్డంకులను పరిష్కరిస్తూ నియామక పత్రాలు అందజేస్తున్నట్లు తెలి�
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డకు వెళ్లి రాజకీయం చేస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. మంగళవారం వరంగల్�
వచ్చారు.. పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.. కానీ, ఏం చేస్తారో తేల్చకుండానే వెళ్లారు.. ఇదీ మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల బృందం తీరు.. జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డలో లక్ష్మీబరాజ్�
సభ పెట్టి ఇక్కడి నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందని ఈ బహిరంగ సభ పెట్టానే తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇయ్యాల ఏ ఎలక్షన్ లేదు. పార్లమెంట్ ఎలక్షన్లు కూడా రెండు నెలలకో, మూడు నెలలో ఉన్నవి. నేను ఇయ్యాల వచ్చింది ర�
సర్జరి తర్వాత పూర్తిగా కోలుకుని మళ్లీ జనం మధ్యకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ సారథి కేసీఆర్కు జనం జేజేలు పలికారు. మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్ప�
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ టూర్కు వెళ్లారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
సమైక్య రాష్ట్రంలో కన్నా ఎక్కువ అన్యాయం బీఆర్ఎస్ పాలనలో జరిగిందని పదేపదే ఉత్తమ్ పేర్కొంటున్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు మరోసారి ఈ తరానికి తెలపాల్సి ఉంది.