‘కేసీఆర్ ప్రభుత్వంలో గుట్టలపై కూడా పంటలు పండించాం. గతంలో వలసబాట పట్టిన మేము పదేండ్లుగా పంటల బాట పట్టినం. ఏటా రెండు పంటలు పండించి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదించేవాళ్లం.
హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడ లెవల్-2 ఫ్లైఓవర్, ఉప్పల్ నల్ల చెరువు వద్ద, పెద్ద చెరువు వద్ద నిర్మించి�
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ మేర�
హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. నగరాభివృద్ధికి అడ్డుపడేలా కాళ్లల్లో కట్టెలు పెట్టేవారిని తప్పకుండా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. రేవంత్ గురువు చంద్రబాబు కూడా అమిత్షాకు ఈ విషయాన్ని చెప్పారని అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి కామారెడ్డిని షబ్బీర్ అలీకి రాసిచ్చాడా? ఏ ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పేరును శిలాఫలకంపై వేయిస్తారని, ఏ హోదాతో ప్రారంభోత్సవాలు చేయిస్తారని కామారెడ్డి ఎమ్మె�
స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్�
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో సమావేశం కొనసాగనున్నది.
KTR | ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఎలాంటి చార్జీలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేసేందుకు వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్�
CM Revanth Reddy | అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ విధిస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. పాతబస్తీ మెట్రో నిర్మాణం ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బైరామల్గూడ ఫ్లై ఓవర్ శనివారం సీఎం ర
Telangana Cabinet | ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
గురుశిష్యులుగా చెప్పుకొనే మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగంపేట వ�