బీఆర్ఎస్ మంగళవారం నిర్వహించిన చలో నల్లగొండ సభకు జనం పోటెత్తారు. అంచనాలకు అందని విధంగా ప్రజలు తరలిరావడంతో నల్లగొండ పట్టణం, నార్కట్పల్లి-అద్దంకి రహదారితోపాటు హైదరాబాద్-విజయవాడ హైవే సైతం కిక్కిరిసిప�
మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చినా ఆయనపై ప్రజల్లో క్రేజ్ తగ్గలేదు. అధికారంలో ఉన్నా.. లేకున్నా కేసీఆర్పై అభిమానం తగ్గలేదని మరోసారి రుజువైంది. మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ సభలో సీ
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి నిధుల వరద కొనసాగుతున్నది. ఇటీవలే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో బీటీ రోడ్లు, వంతెన నిర్మాణానికి రూ.213 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం.
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పయనమయ్యారు.
కేంద్రం పుణ్యాన ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలింది. ఈలోగా ‘మార్పు’ అంటూ కొలువుదీరిన రేవంత్రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంకల్పాన్ని పరిపూర్ణం చేసింది. తెలంగాణ రాష్ర్టాన్ని ‘హస్త’గతం చేసు�
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష పార్టీ తరఫున శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ) తీర్మానంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడిన మాజీ మంత్రి హర
యాదాద్రి జిల్లాకు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కాలేజీని కుంటి సాకుతో సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్కు తరలించడానికి ప్రయత్నిస్తున్న విధానాన్ని మార్చుకోవాలని బీఆర్ఎస్ నాయ
యాసంగి సాగులో వరినాట్లు పడ్డాయి.. ఇతర పంటల సాగు పూర్తయింది. మరో నెలన్నర అయితే పంటలు చేతికి వస్తాయి.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇంకా వేస్తూనే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో యాసంగ�
నదీజలాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. కృష్ణా జలాల్లో రాష్ర్టానికి న్యాయమైన వాటా రావాలని కోరుకుంటున్నాం. కృష్ణా జలాల పంపిణీలో రాష్ర్టానికి జరిగిన అన్యాయం పట్ల మేము �
ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10గంటలకు సుమారు 40 ప్రత్యే�