Kaleshwaram | కేసీఆర్ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గ�
కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దవుతుందని, ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 400 సీట్లలో బీజేపీని గెలిపించండి.. రాజ్య�
‘ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు. అదే.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని మాత్రం వెంటనే కలుస్తున్నడు. ఆయన తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నరు’ �
మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. గాలిబే విశాల్ అనే నెటిజన్ మెట్రో స్టేషన్లలో టాయిటెల్ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆప�
TS TET | టెట్ ఫీజు పెంపు సరికాదని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్రెడ్డికి సుమన్ లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజు పేపర్కు రూ.1,000.. రెండు పేపర్లకు రూ.2వేలకు పెంచడం సరికాదన్నారు.
V Hanumantha Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వీహెచ్ ఆరోపించారు. రేవంత్ కొంత మంది నాయకుల వద్
కేంద్రంలో అధికారం చేపట్టడమే ఏకైక ఎజెండాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని అత్యధిక కాలం పాటు పాలించిన ఈ రెండు పార్టీలు సామాజిక సమానత్వాన్ని సాధ�
సీఎం రేవంత్రెడ్డి గేట్లు ఎత్తే రాజకీయం మాని, రాష్ర్టానికి విద్యుత్తు సరఫరా చేసే సంగతిని చూడాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడ
ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై సీఎం రేవంత్రెడ్డి తీరు బీజేపీకి బీ-టీమ్ లీడర్లా ఉన్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రా వు ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ తీరుకు వ్యతిరేకంగ
కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అణచివేస్తున్నారంటూ ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ చివరకు రాజీ పడ్డారు. ‘మల్లు రవిని గెలిపించండి.. మంచి పోస్టు ఇచ్చే పూచీ నాది�
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన్నె క్రిశాంక్ను ఇంటికొచ్చి కొడుతా.. అంటూ కాంగ్రెస్ నాయకుడు ప్రెస్మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తే పా�
రాబోయే సీజన్లో వ్యవసాయానికి నీళ్లు అందించడం కష్టమేనని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి కొరత ఉన్నదని, ప్రజలకు తాగునీరు అందించడానికే కష్టపడుతున్నామని చెప్�
ఏఐసీసీ గురువారం సాయంత్రం విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్రెడ్డి, సికింద్రాబాద్ న�
రేవంత్రెడ్డి గతంలో ఏదైతే చెప్పారో సరిగ్గా వాటినే ఇప్పుడు అమలు చేస్తూ బీసీల హక్కులను కాలరాస్తున్నారు. ‘రెడ్లకే పాలించే సామర్థ్యం ఉంటుంది. బీసీలకు పాలన గురించి ఏమాత్రం తెలియదు’ అని పేర్కొని గతంలో బీసీల �