ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిరికోడు అని, ఎంపీగా తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో పోటీ చేద్దామంటే పారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
మార్పు అంటే గోసపెట్టుడు కాదని, ఆడబిడ్డలు, రైతులు ఏడ్పించుడు కాదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎన్నడూ ఈ పరిస్థితిని చూడలేదన�
తెలంగాణ నుంచి పార్లమెంటు బరిలో నిలిచే మరో నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఢిల్లీలో బుధవారం సాయంత్రం సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. భువ
హైదరాబాద్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి గత ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )బుధవారం ఢిల్లీ(Delhi) బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు నేడు అభ్యర్థులను(Lok Sabha Candidates) ప్రకటించే అవకాశం ఉంది.
Vinod Kumar | కాపర్ డ్యామ్ కట్టకపోవడం వల్లే 5వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి( CM Revanth Reddy) పాలనా వైఫల్యమే కారణమని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్(Vinod Kumar) ఆరోపించారు.
Vemula Prashanth Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతోనే కరువు ఏర్పడిందని, ఫలితంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా �
KCR | బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు, వారిలో మనోధైర్యం నింపేందుకు పొలం బాట పట్టనున్నారు. ఇటీవల నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఏప్రిల
Harish rao | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్న ప్రచారంలో నిజం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. అదే నిజమైతే కవిత ఎందుకు అరెస్ట్ అయ్యేవారని ప్రశ్నించారు. తమతో కలిసి రాలేదనే కవి�
Bajireddy Govardhan | రేవంత్రెడ్డి ఝూటాకోర్ ముఖ్యమం త్రి అని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. జగిత్యాల రూరల్�
పార్టీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హుకుం జారీ చేసిన 24 గంటల్లోనే ఆ పార్టీ మరో సీనియర్ నేత తన నిరసనగళాన్ని వినిపించారు.
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కుటుంబం, కులం, వారసత్వ పాలన కొనసాగిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏ
ఎంపీ టికెట్ల తుది జాబి తా ఖరారు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం బుధవారం నాటి పర్యటనతో కలిపి 12సార్లు కానున్నది.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో కండ్ల ముందే పంటలు ఎండుతుంటే అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సాగునీళ్ల కోసం సర్కారుపై సమరం సాగిస్తున్నారు. రోజుకొక చోట రోడ్డెక్కుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు బోర�